తెలంగాణ

telangana

'ప్లాస్టిక్​ను నిషేధిద్దాం.. పర్యావరణాన్ని రక్షిద్దాం'

ఈటీవీ భారత్​ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లాలో ప్లాస్టిక్​ నిషేధంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

By

Published : Oct 3, 2019, 11:57 AM IST

Published : Oct 3, 2019, 11:57 AM IST

'ప్లాస్టిక్​ను నిషేధిద్దాం.. పర్యావరణాన్ని రక్షిద్దాం'

పర్యావరణ పరిరక్షణకు ప్రజలంతా నడుం బిగించాలని, ప్లాస్టిక్​ అంతానికి ఈరోజే ముందడుగు వేయాలని అధికారులు ప్రజాప్రతినిధులు పిలుపునిచ్చారు. ప్లాస్టిక్​ నిషేధం అమలుపై ఈనాడు-ఈటీవీ భారత్​ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లాలో అవగాహన సదస్సులు నిర్వహించారు. జుక్కల్​ నియోజకవర్గంలోని మద్నూర్​, బిచ్కుంద, జుక్కల్​ మండలాల్లో అవగాహన సదస్సుల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ప్లాస్టిక్​ నిషేధం మంచిదే అయినప్పటికీ అందరూ అమలు చేయాలని ర్యాలీ నిర్వహించారు.

'ప్లాస్టిక్​ను నిషేధిద్దాం.. పర్యావరణాన్ని రక్షిద్దాం'

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details