తెలంగాణ

telangana

ETV Bharat / state

అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన సభాపతి

కామారెడ్డి జిల్లాలోని బాన్సువాడలో సభాపతి పోచారం శ్రీనివాస్​రెడ్డి​ పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.

By

Published : Sep 23, 2019, 9:37 AM IST

''అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన శాసన సభాపతి''

కామారెడ్డి జిల్లా బాన్సువాడలో సభాపతి పోచారం శ్రీనివాస్​రెడ్డి పర్యటించారు. స్థానిక హనుమాన్ వ్యాయామశాల సముదాయంలో డబుల్​ బెడ్​ రూమ్​ ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం స్థానికులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం దేశ చరిత్రలోనే అత్యంత కీలకమైన పథకం అని కొనియాడారు. కార్యక్రమంలో ఆర్డీవో రాజేశ్వర్, తహసీల్దార్ సుదర్శన్, డీఎస్పీ యాదగిరి, పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

''అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన శాసన సభాపతి''

ABOUT THE AUTHOR

...view details