తెలంగాణ

telangana

ETV Bharat / state

గత్యంతరం లేకే విధుల్లో చేరామంటున్న కార్మికులు - గత్యంతరం లేకే విధుల్లో చేరామంటున్నకామారెడ్డి కార్మికులు

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ కార్మికులతో ప్రయాణ ప్రాంగణమంతా నిండిపోయింది. కార్మికులంతా ఈరోజు విధుల్లో చేరారు.

rtc
గత్యంతరం లేకే విధుల్లో చేరామంటున్న కార్మికులు

By

Published : Nov 29, 2019, 10:00 AM IST

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్సు డిపో కార్మికులతో నిండిపోయింది. కేసీఆర్ తీసుకున్న నిర్ణయం తమకు నచ్చకున్న... గత్యంతరం లేక విధుల్లో చేరుతున్నట్లు తెలిపారు. సమ్మె వల్ల తమకు ఒరిగిందేమీ లేదని సామాన్య ప్రజలే చాలా ఇబ్బందులు పడ్డారని తెలిపారు.

ఇప్పుడు కిలో మీటర్​కు 20 పైసల చొప్పున పెంచి ప్రజలు మరిన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందన్నారు.

గత్యంతరం లేకే విధుల్లో చేరామంటున్న కార్మికులు

ఇవీ చూడండి: రాష్ట్ర వ్యాప్తంగా విధుల్లో చేరుతున్న ఆర్టీసీ కార్మికులు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details