తెలంగాణ

telangana

By

Published : Mar 5, 2020, 1:37 PM IST

ETV Bharat / state

జిల్లా ఆస్పత్రిలో కరోనా ఐసోలేషన్​ వార్డు: డీఎంహెచ్​వో

కామారెడ్డి జిల్లా ఆస్పత్రిలో ఆరు పడకలతో కరోనా ఐసోలేషన్​ వార్డు ఏర్పాటుచేశామని డీఎంహెచ్​వో చంద్రశేఖర్​ తెలిపారు. బహిరంగ ప్రదేశాలకు వెళ్లేవారు మాస్కులు ధరించాలని, తరచూ చేతులు శుభ్రం చేసుకోవాలని సూచించారు.

kamareddy dmho speaks on corona isolation wards
జిల్లా ఆస్పత్రిలో కరోనా ఐసోలేషన్​ వార్డు: డీఎంహెచ్​వో

కామారెడ్డి జిల్లాలో ఇప్పటివరకు కరోనా కేసులు నమోదు కాలేదని వైద్యాధికారి చంద్రశేఖర్​ తెలిపారు. ముందు జాగ్రత్తగా జిల్లా ఆస్పత్రిలో ఆరు పడకలతో ఐసోలేషన్​ వార్డు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. కరోనాపై అనుమానాలుంటే టోల్​ ఫ్రీ నంబర్​కు సంప్రదించాలని కోరారు.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. బహిరంగ ప్రదేశాలకు వెళ్లినప్పుడు మాస్కులు ధరించాలని కోరారు. తరచూ చేతులను శుభ్రం చేసుకోవాలన్నారు.

జిల్లా ఆస్పత్రిలో కరోనా ఐసోలేషన్​ వార్డు: డీఎంహెచ్​వో

ఇవీచూడండి:కరోనా వైరస్‌: తెలుసుకోవాల్సిన ఆరు అంశాలు

ABOUT THE AUTHOR

...view details