తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆదుకోవాలని ఆటోడ్రైవర్ల విజ్ఞప్తి - కామారెడ్డి మద్నూరు ఆటోడ్రైవర్లు

లాక్​డౌన్​ వల్ల ఉపాధి కోల్పోయామని కామారెడ్డి జిల్లా మద్నూరుకు చెందిన ఆటోడ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు పని కల్పించి ఆదుకోవాలని తహసీల్దార్​ కృష్ణా నాయక్​కు వినతిపత్రం అందించారు.

ఆదుకోవాలని ఆటోడ్రైవర్ల విజ్ఞప్తి
ఆదుకోవాలని ఆటోడ్రైవర్ల విజ్ఞప్తి

By

Published : May 5, 2020, 4:31 PM IST

కామారెడ్డి జిల్లా మద్నూరుకు చెందిన ఆటోడ్రైవర్లు తమకు ఉపాధి కల్పించాలని విజ్ఞప్తి చేస్తూ తహసీల్దార్​ కృష్ణా నాయక్​కు వినతిపత్రం సమర్పించారు. లాక్​డౌన్​ కారణంగా పనిలేక పస్తులుంటున్నామని ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేశారు.

నెల రోజులుగా ఆటోలు నడవక కుటుంబ పరిస్థితి ఇబ్బందిగా మారిందని వారు వాపోయారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని వారు వేడుకున్నారు.

ఇదీ చూడండి:కేసుల సంఖ్య తగ్గించి చెబుతున్నారు: బండి సంజయ్

ABOUT THE AUTHOR

...view details