తెలంగాణ

telangana

ETV Bharat / state

మృతదేహాలు దహనం కాకముందే బంగారం అపహరణ - దేవునిపల్లి శ్మశాన వాటికలో దొంగలు

GANG CATCHED BY DEVUNIPALLY VILLAGERS OF KAMAREDDY WHO THIEFTING GOLD ORNAMENTS FORM DEAD BODIES
మృతదేహాలు దహనం కాకముందే బంగారం అపహరణ

By

Published : Aug 3, 2020, 5:00 PM IST

Updated : Aug 3, 2020, 7:05 PM IST

16:58 August 03

మృతదేహాలు దహనం కాకముందే బంగారం అపహరణ

మృతదేహాలు దహనం కాకముందే బంగారం అపహరణ

      మృతదేహాలపై ఉండే విలువైన వస్తువుల కోసం రాత్రి సమయాల్లో కొందరు వ్యక్తులు దారుణాలకు పాల్పడుతున్నారు. శవాలు కాలుతుండగానే వాటిని తొలగిస్తూ ఆభరణాలను కాజేస్తున్నారు. పూడ్చిన శవాలనూ బయటకు తీసి ఆభరణాలను దోచుకెళ్తున్నారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా దేవునిపల్లి  శ్మశాన వాటికలో చోటుచేసుకుంది.  

       ఆదివారం రాత్రి ఓ శవాన్ని పక్కకు తొలగించి వస్తువులను దొంగిలిస్తుండగా.. గ్రామస్థులు పట్టుకున్నారు. నాలుగు రోజుల క్రితం నుంచి ఇలాగే జరుగుతుండటంతో.. వారిని పట్టుకుని ఆరా తీశారు. వస్తువుల కోసం వచ్చినట్లు వారు ఒప్పుకోవడంతో...పోలీసులకు సమాచారం అందించారు.

ఇవీచూడండి:ప్రైవేటు ఆస్పత్రిలో కరోనా మృతురాలి వజ్రాల నగలు మాయం

Last Updated : Aug 3, 2020, 7:05 PM IST

ABOUT THE AUTHOR

...view details