కామారెడ్డి జిల్లా బీబీపేట్ ప్రాథమిక వ్యవసాయ కేంద్రం వద్ద రైతులు పెద్ద ఎత్తున బారులు తీరారు. ఉదయం నుంచి యూరియా కోసం క్యూకట్టారు. సోమవారం.. దోమకొండ ప్రాథమిక వ్యవసాయ కేంద్రం వద్ద గంటల తరబడి వేచిచూసిన రైతులకు నిరాశే ఎదురైంది. ఫలితంగా ఇవాళ ఉదయం నుంచే అన్నదాతలు బారులు తీరారు.
యూరియా కోసం రైతుల పడిగాపులు - కామరెడ్డి వార్తలు
కామారెడ్డి జిల్లా బీబీపేట్ ప్రాథమిక వ్యవసాయ కేంద్రం వద్ద.. యూరియా కోసం రైతన్నలు పడిగాపులు కాస్తున్నారు. సోమవారం.. ఉదయం నుంచి సాయంత్రం వరకు వేచిచూసినా.. ఎరువులు దొరకకపోవడం వల్ల ఇవాళ మళ్లీ క్యూ కట్టారు.
యూరియా కోసం రైతుల పడిగాపులు