కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని 15,16,17వ వార్డుల్లో, జగంపల్లి, అంతంపల్లి గ్రామాల్లో జరుగుతున్న పారిశుద్ధ్య పనులను జిల్లా కలెక్టర్ శరత్ కుమార్ పర్యటించి పరిశీలించారు. 8 రోజుల కార్యాచరణలో భాగంగా జరుగుతున్న పనులను, ప్రత్యక్షంగా జిల్లా కలెక్టర్ పరిశీలించారు.
స్వచ్ఛ గ్రామాలుగా మార్చాలి: కలెక్టర్ శరత్కుమార్ - కలెక్టర్ శరత్ కుమార్ కామారెడ్డిలో జరిగే పారిశుద్ధ్య పనులను పరిశీలించారు
కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని వివిధ వార్డుల్లో జరిగే పారిశుద్ధ్య పనులను కలెక్టర్ శరత్కుమార్ పర్యటించి పరిశీలించారు.
![స్వచ్ఛ గ్రామాలుగా మార్చాలి: కలెక్టర్ శరత్కుమార్ collector sharth kumar visited cleaning programs in kamareddy](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7427961-32-7427961-1590994965640.jpg)
స్వచ్ఛ గ్రామాలుగా మార్చాలి: కలెక్టర్ శరత్కుమార్
గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు సక్రమంగా నిర్వహించి స్వచ్ఛ గ్రామలుగా మార్చాలని ఆయన తెలిపారు. పరిశుభ్రతా కార్యక్రమాల వల్ల ప్రజలు రోగాల బారిన పడే తీవ్రత తగ్గుతుందని పేర్కొన్నారు.
ఇవీ చూడండి:విజృంభిస్తున్న కరోనా... ఆగమంటే ఆగేనా