రెండు పడక గదుల ఇళ్లు తమకు కూడా నిర్మించి ఇవ్వాలని కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల బీడీ కార్మికులు కోరారు. ఈ మేరకు తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు.
డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం తహసీల్దార్కు వినతిపత్రం - madnur thahasildar office news
రెండు పడక గదుల ఇళ్లు నిర్మించి ఇవ్వాలని కోరుతూ కామారెడ్డి జిల్లా మద్నూర్లో బీడీ కార్మికులు తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ మేరకు తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు.

మద్నూర్, బీడీ కార్మికులు
అర్హులైన వారందరికీ ఇళ్లు నిర్మించి ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తూ తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు. ఏళ్ల తరబడి అద్దె ఇళ్లలో ఉంటున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం చేయాలని కోరారు.
ఇదీ చదవండి:ముఖ్యమంత్రి పదవికి కేటీఆర్ అన్నివిధాలా సమర్థుడు: గుత్తా