తెలంగాణ

telangana

ETV Bharat / state

పోచారంలో ఓటు వేసిన సభాపతి దంపతులు - kamareddy

కామారెడ్డి జిల్లా పోచారం గ్రామంలో సభాపతి పోచారం శ్రీనివాస్​రెడ్డి సతీసమేతంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు.

పోచారంలో ఓటు వేసిన సభాపతి దంపతులు

By

Published : May 10, 2019, 3:17 PM IST

పోచారంలో ఓటు వేసిన సభాపతి దంపతులు

కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండల పరిధిలో రెండో విడత ప్రాదేశిక ఎన్నికలు ప్రశాంతంగా సాగుతున్నాయి. పోచారం గ్రామంలో సభాపతి శ్రీనివాస్​రెడ్డి దంపతులు ఓటు వేశారు. ప్రతి ఐదు సంవత్సరాలకొకసారి మనల్ని పాలించే వారిని ఎన్నుకునేందుకు కల్పించిన హక్కును ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని సూచించారు. పోలింగ్​ రోజు ఎక్కడున్నా అందరూ తమ గ్రామాలకు వచ్చి ఓటు వేయాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details