జూరాల జలాశయంలో రెండు మృతదేహాలు లభ్యం - జూరాల జలాశయం తాజా వార్తలు
![జూరాల జలాశయంలో రెండు మృతదేహాలు లభ్యం two-bodies-identification-in-the-jurassic-reservoir mahabubnagar district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8472117-1045-8472117-1597808020835.jpg)
జూరాల జలాశయంలో రెండు మృతదేహాలు.. వారివేనా?
08:02 August 19
జూరాల జలాశయంలో రెండు మృతదేహాలు లభ్యం
జూరాల జలాశయంలో రెండు మృతదేహాలు లభ్యం
జూరాల జలాశయంలో రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి. కర్ణాటక కురువపురానికి చెందిన పార్వతమ్మ, సుమలతగా గుర్తించారు. ఈనెల 17న మక్తల్ మండలం పంచదేవుపాడు వద్ద కృష్ణా నదిలో పుట్టి మునిగింది.
ఆ ఘటనలో కర్ణాటక కురువపురానికి చెందిన నలుగురు గల్లంతయ్యారు. పస్పల నుంచి కురవపురం వెళ్తుండగా కృష్ణా నదిలో పుట్టి మునిగింది. గల్లంతైన వారికోసం అధికారులు గాలింపు చర్యలు చేపడుతున్నారు.
ఇదీ చూడండి :తెలంగాణలో కొత్తగా 1,763 కరోనా కేసులు, 8 మరణాలు
Last Updated : Aug 19, 2020, 10:32 AM IST