తెలంగాణ

telangana

ETV Bharat / state

రైతులు, రెవెన్యూ అధికారులకు మధ్య వాగ్వాదం - గద్వాలలో రైతులు, రెవెన్యూ అధికారులకు మధ్య వాగ్వాదం

భూ సమస్యలు పరిష్కరించడంలో రెవెన్యూ అధికారులు తాత్సారం చేస్తున్నారని ఆరోపిస్తూ రైతులు ఆందోళనకు దిగారు. జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్​ కార్యాలయం వద్ద రెవెన్యూ అధికారులు, రైతులకు మధ్య వాగ్వాదం జరిగింది.

గద్వాల కలెక్టరేట్​లో రైతులు, రెవెన్యూ అధికారులకు మధ్య వాగ్వాదం

By

Published : Nov 11, 2019, 6:54 PM IST

జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్​ కార్యాలయం వద్ద నిర్వహించిన ఫిర్యాదుల దినం సందర్భంగా రైతులకు, అధికారులకు మధ్య వాగ్వాదం జరిగింది. భూ సమస్యలు పరిష్కరించడంలో రెవెన్యూ అధికారులు సరిగా స్పందించడం లేదంటూ కార్యాలయ ఆవరణలో రైతులు ధర్నాకు దిగారు. పోలీసులు వచ్చి రైతులకు, అధికారులకు సర్దిచెప్పి ఇరువర్గాలను శాంతింపజేశారు.

గద్వాల కలెక్టరేట్​లో రైతులు, రెవెన్యూ అధికారులకు మధ్య వాగ్వాదం

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details