తెలంగాణ

telangana

ETV Bharat / state

339 క్వింటళ్ల రేషన్ బియ్యం పట్టివేత

గద్వాల జిల్లాలోని ఐజా మండల సమీపంలో మణికంఠ రైస్ మిల్లులో ఎన్​ఫోర్స్​మెంట్ అధికారులు నిన్న రాత్రి తనిఖీలు నిర్వహించారు. 339 క్వింటళ్ల రేషన్ బియ్యాన్ని బీహార్ తీసుకెళ్లేందుకు లారీల్లో లోడ్ చేస్తుండగా అధికారులు పట్టుకున్నారు.

By

Published : Aug 9, 2019, 2:49 PM IST

339 క్వింటళ్ల రేషన్ బియ్యం పట్టివేత

జోగులాంబ గద్వాల జిల్లాలోని ఐజా మండల సమీపంలో మణికంఠ రైస్ మిల్లులో ఎన్​ఫోర్స్​మెంట్ అధికారులు నిన్న రాత్రి తనిఖీలు నిర్వహించారు. 339 క్వింటళ్ల రేషన్ బియ్యాన్ని అక్రమంగా బీహార్ తీసుకెళ్లేందుకు లారీల్లో లోడ్ చేస్తుండగా అధికారులు పట్టుకున్నారు. స్వాధీనం చేసుకున్న రేషన్ బియ్యాన్ని గద్వాల పోలీస్ స్టేషన్​కు తరలించారు.

339 క్వింటళ్ల రేషన్ బియ్యం పట్టివేత

ABOUT THE AUTHOR

...view details