డిజిటల్ గద్వాల కార్యక్రమం ప్రారంభించిన ఎమ్మెల్యే
డిజిటల్ గద్వాల కార్యక్రమం ప్రారంభించిన ఎమ్మెల్యే - ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి
గద్వాల జిల్లా చింతల్పేట ప్రభుత్వ బాలుర పాఠశాలలో డిజిటల్ గద్వాల కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి ప్రారంభించారు. 150 మంది సాఫ్ట్వేర్ ఇంజినీర్లు 8, 9 తరగతి విద్యార్థులకు కంప్యూటర్పై శిక్షణ ఇవ్వనున్నారు. కలెక్టర్ శశాంక్ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంపై ఎమ్మెల్యే హర్షం వ్యక్తం చేశారు.
![డిజిటల్ గద్వాల కార్యక్రమం ప్రారంభించిన ఎమ్మెల్యే](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3697177-thumbnail-3x2-gadwala-digital.jpg)
డిజిటల్ గద్వాల కార్యక్రమం ప్రారంభించిన ఎమ్మెల్యే
ఇవీ చూడండి: పది రోజుల్లో తెలుగు రాష్ట్రాల సీఎస్ల భేటీ