గద్వాల పురపాలికలో తెరాస మొదటి జాబితా వెల్లడి
గద్వాల పురపాలికలో తెరాస మొదటి జాబితా వెల్లడి - జోగులాంబ గద్వాల జిల్లా వార్తలు
గద్వాల పురపాలికలో మొత్తం 37 వార్డులకు తెరాస నుంచి ఛైర్మన్, 15 మంది కౌన్సిలర్ అభ్యర్థుల మొదటి జాబితాను ఎమ్మెల్యే ప్రకటించారు. తమ అభ్యర్థులు గెలుస్తారని మోహన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
![గద్వాల పురపాలికలో తెరాస మొదటి జాబితా వెల్లడి గద్వాల పురపాలికలో తెరాస మొదటి జాబితా వెల్లడి](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5611818-291-5611818-1578298237486.jpg)
గద్వాల పురపాలికలో తెరాస మొదటి జాబితా వెల్లడి