తెలంగాణ

telangana

'ఆడపిల్లలు తల్లిదండ్రులకు బరువుకాదు'

By

Published : Nov 13, 2020, 4:15 PM IST

జోగులాంబ గద్వాల జిల్లా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 52 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పంపిణీ చేశారు.

ఆడపిల్లలు
ఆడపిల్లలు

ఆడపిల్లలు తల్లిదండ్రులకు బరువు కాకూడదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్... అనేకమైన సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తెలిపారు. జోగులాంబ గద్వాల జిల్లా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 52 మంది లబ్ధిదారులకు రూ. 52 లక్షల 2 వేల 900 విలువ చేసే కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు.

ABOUT THE AUTHOR

...view details