జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా చిన్నారులందరికి మాత్రలు వేయించాలని కలెక్టర్ శృతి ఓజా సూచించారు. గద్వాల ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు స్వయంగా మాత్రలు వేశారు. ఈ మాత్రలు పంపిణీ వల్ల పిల్లల ఎదుగుదలకు తోడ్పడతాయని కలెక్టర్ అన్నారు. విద్యార్థులందరికి మాత్రలు చేరేలా ఉపాధ్యాయులు కృషిచేయాలని పాలనాధికారి సూచించారు.
బాలికలకు నులిపురుగుల నివారణ మాత్రలు వేసిన కలెక్టర్ - gadwal news
జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా గద్వాల ప్రభుత్వ పాఠశాలలో మాత్రలు వేశారు కలెక్టర్ శృతిఓజా.
![బాలికలకు నులిపురుగుల నివారణ మాత్రలు వేసిన కలెక్టర్ collector oja distributed tablets](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6028831-957-6028831-1581356924720.jpg)
బాలికలకు నులిపురుగుల నివారణ మాత్రలు వేసిన కలెక్టర్
బాలికలకు నులిపురుగుల నివారణ మాత్రలు వేసిన కలెక్టర్