తెలంగాణ

telangana

By

Published : Nov 26, 2019, 5:58 PM IST

ETV Bharat / state

తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకాన్ని సందర్శించిన స్మితాసబర్వాల్​

అలంపూర్ తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకాన్ని సీఎంవో ప్రధాన కార్యదర్శి స్మితా సబర్వాల్​ పరిశీలించారు. ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.

secretary-of-cmo smitasabarwal-who-visited-the-thummilla-lift-irrigation
తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకాన్ని పరిశీలించిన స్మితాసబర్వాల్​

జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్​ తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకాన్ని సీఎంవో ముఖ్య కార్యదర్శి స్మితా సబర్వాల్​ సందర్శించారు. పథకానికి సంబందించిన వివరాలను అధికారులు వివరించారు. తుంగభద్ర నది నుంచి తుమ్మిళ్ల ఎత్తిపోతలకు అనుసంధానించిన కాలువను పరిశీలించారు. పంప్​హౌస్​ వద్ద అధికారులతో కలిసి మొక్కను నాటారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే వి.ఎం.అబ్రహం, జిల్లా కలెక్టర్​, జడ్పీ ఛైర్​పర్సన్​ సరిత తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు.

తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకాన్ని పరిశీలించిన స్మితాసబర్వాల్​

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details