తెలంగాణ

telangana

ETV Bharat / state

కార్యాలయాల కేటాయింపు

ములుగు జిల్లాను ఏర్పాటుచేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం ఉన్న ఆర్డీవో కార్యాలయాన్ని కలెక్టర్​కు, పశుసంవర్ధక శాఖ భవనాన్ని ఎస్పీ కార్యాలయానికి కేటాయించారు.

By

Published : Feb 17, 2019, 9:45 AM IST

Updated : Feb 17, 2019, 10:07 AM IST

ములుగు జిల్లా

ములుగు జిల్లాకు కార్యాలయాల కేటాయింపు
ములుగు మండలాన్ని జిల్లాగా మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. అధికారులు కార్యాలయాల ఏర్పాటులో నిమగ్నమయ్యారు. ఆర్డీవో కార్యాలయాన్ని కలెక్టరేట్​గా, పశుసంవర్ధక శాఖ భవనాన్ని ఎస్పీ కార్యాలయంగా మార్పులు చేశారు. ప్రస్తుతం ఉన్న ములుగు తహశీల్దార్​ కార్యాలయంలోని కొంత భాగాన్ని ఆర్డీవోకు కేటాయించారు. డివిజన్​ అటవీ కార్యాలయాన్ని జిల్లా అటవీశాఖ కార్యాలయంగా మార్పులు చేశారు. ప్రభుత్వ భవనాలకు ఉన్న భూపాలపల్లి పేరును తొలగించి, ములుగు పేరుతో బోర్డులు ఏర్పాటు చేశారు.

Last Updated : Feb 17, 2019, 10:07 AM IST

ABOUT THE AUTHOR

...view details