తెలంగాణ

telangana

ETV Bharat / state

ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే - MLA Gandra opened grain purchasing centers

ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే గండ్ర ప్రారంభించారు. జయశంకర్​ భూపాలపల్లి జిల్లాలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ముస్లింలకు రంజాన్​ గిఫ్ట్​ ప్యాక్​లను పంపిణీ చేశారు.

Jayashankar Bhupalpally District
Jayashankar Bhupalpally District

By

Published : Apr 28, 2021, 7:12 PM IST

జయశంకర్​ భూపాలపల్లి జిల్లాలోని పలు గ్రామాల్లో ఎమ్మెల్యే గండ్ర ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ముస్లింలకు రంజాన్​ గిఫ్ట్​ ప్యాక్​లను పంపిణీ చేశారు. అదే విధంగా మొగుళ్లపల్లి మండలంలోని మార్కెట్​ యార్డ్​, కోర్కిశాల గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం ముస్లిం సోదరులకు రంజాన్​ కానుకగా అందిస్తున్న గిఫ్ట్​ ప్యాక్​లను, ప్రైవేటు టీచర్లకు 2వేల రూపాయలు, సన్నబియ్యాన్ని అందజేశారు.

ABOUT THE AUTHOR

...view details