తెలంగాణ

telangana

ETV Bharat / state

విద్యుదాఘాతంతో రైతు మృతి - విద్యుదాఘాతంతో రైతు మృతి

పంటకు నీరు పెట్టేందుకు వెళ్లిన అన్నదాత మోటరు మరమ్మతు చేస్తుండగా విద్యుత్ షాక్​తో మృతి చెందిన ఘటన జయశంకర్​ భూపాలపల్లిలో చోటుచేసుకుంది.

విద్యుదాఘాతంతో రైతు మృతి

By

Published : Aug 27, 2019, 9:57 AM IST

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని గొర్లవీడు గ్రామంలో దొడ్ల భాను స్థానికంగా నివాసముంటున్నాడు. నిన్న సాయంత్రం పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లాడు. నీరు సరిగా రావడంలేదని మోటరు మరమ్మతు చేస్తుండగా విద్యుత్ షాక్​తో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని వద్ద తల్లి రోదించిన ఘటన చూపరులను కంటతడి పెట్టించింది.

విద్యుదాఘాతంతో రైతు మృతి

ABOUT THE AUTHOR

...view details