భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టరేట్లో అధికారులు, సిబ్బంది ప్రతిజ్ఞ చేశారు. రాజ్యాంగంలో పొందుపరిచిన సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్య భావాలకు అనుగుణంగా నడుచుకుంటామని ప్రతిజ్ఞ చేశారు.
'భారత రాజ్యాంగానికి అనుగుణంగా నడుచుకుంటాం' - జయశంకర్ భూపలపల్లి కలెక్టరేట్లో రాజ్యాంగ దినోత్సవం ప్రతిజ్ఞ
భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అధికారులు, సిబ్బంది ప్రతిజ్ఞ చేశారు. రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాలకు అనుగుణంగా నడుచుకుంటామని పేర్కొన్నారు.

'భారత రాజ్యాంగానికి అనుగుణంగా నడుచుకుంటాం'
ఈ కార్యక్రమంలో కలెక్టర్ కార్యాలయ ఏవో మహేష్ బాబు, డీపీఆర్ రవికుమార్, వివిధ సెక్షన్ల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:పోస్టల్ బ్యాలెట్: పోస్టేజ్ స్టాంపు రుసుము చెల్లించొద్దు