తెలంగాణ

telangana

ETV Bharat / state

'న్యాయం చేసే వరకు ఆందోళనలు చేస్తాం' - విద్యుత్ ఉద్యోగుల అరెస్ట్

విద్యుత్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి టీ-సెఫ్ ఆధ్వర్యంలో హైదరాబాద్​కు బయలుదేరిన ఉద్యోగులను పోలీసులు అరెస్టు చేశారు.

VIDHYUTH EMPLOYEES ARREST IN JANAGON

By

Published : Oct 16, 2019, 11:55 PM IST

హైదరాబాద్ ఎన్పీడీసీఎల్ విద్యుత్ భవన్ ధర్నాకు బయలుదేరిన విద్యుత్ ఉద్యోగులను జనగామలోని ప్రధాన చౌరస్తా వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు. విద్యుత్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి టీ-సెఫ్ ఆధ్వర్యంలో హైదరాబాద్​కు ఉద్యోగులు బయలుదేరారు. ఎన్నికల ప్రచారంలో కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామని చెప్పిన సీఎం కేసీఆర్ ఇప్పుడు మాట మార్చడాని, తమకు న్యాయం చేసే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని ఉద్యోగులు హెచ్చరించారు.

'న్యాయం చేసే వరకు ఆందోళనలు చేస్తాం'

ABOUT THE AUTHOR

...view details