జనగామ జిల్లా తరిగొప్పుల మండలంలో ఎన్నికల ప్రచారం తుదిదశకు చేరుకుంది. అంకుశపూర్ గ్రామంలో తెరాస ఎంపీటీసీ అభ్యర్థి జార్జ్రెడ్డి ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. కారు గుర్తుకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. తనను గెలిపిస్తే గ్రామ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
గ్రామ అభివృద్ధికి కృషి చేస్తా: తెరాస అభ్యర్థి - Ennikala-pracharam in janagama
మొదటి విడత ఎన్నికల ప్రచార ముగింపునకు కొద్ది నిమిషాలే మిగిలి ఉన్నాయి. ఈ నేఫథ్యంలో జనగామ జిల్లా అంకుశపూర్ గ్రామంలో ఓటర్లను ప్రసన్నం చేసుకోవాటానికి ఎంపీటీసీ అభ్యర్థి జార్జ్రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
గ్రామ అభివృద్ధికి కృషి చేస్తా: తెరాస అభ్యర్థి