జగిత్యాల జిల్లా మెట్పల్లిలోని కళానగర్లో మట్టి వినాయక మండపంలో సరస్వతి పూజ నిర్వహించారు. పంచామృతాలతో అభిషేకం చేశారు. అనంతరం గణనాథుడి ముందు చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై వినాయకుడిని దర్శించుకున్నారు.
వినాయకుని చెంత చిన్నారులకు అక్షరాభ్యాసం
రాష్ట్రవ్యాప్తంగా వినాయక నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. జగిత్యాల జిల్లా మెట్పల్లిలోని కళానగర్ గణనాథుడి మండపంలో సరస్వతి పూజ నిర్వహించారు.
అక్షరాభ్యాసం