తెలంగాణ

telangana

ETV Bharat / state

వినాయకుని చెంత చిన్నారులకు అక్షరాభ్యాసం

రాష్ట్రవ్యాప్తంగా వినాయక నవరాత్రి ఉత్సవాలు  ఘనంగా జరుగుతున్నాయి. జగిత్యాల జిల్లా మెట్​పల్లిలోని కళానగర్​ గణనాథుడి మండపంలో సరస్వతి పూజ నిర్వహించారు.

By

Published : Sep 9, 2019, 8:48 AM IST

అక్షరాభ్యాసం

జగిత్యాల జిల్లా మెట్​పల్లిలోని కళానగర్​లో ​మట్టి వినాయక మండపంలో సరస్వతి పూజ నిర్వహించారు. పంచామృతాలతో అభిషేకం చేశారు. అనంతరం గణనాథుడి ముందు చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై వినాయకుడిని దర్శించుకున్నారు.

వినాయకుని చెంత చిన్నారులకు అక్షరాభ్యాసం

ABOUT THE AUTHOR

...view details