తెలంగాణ

telangana

ETV Bharat / state

మెట్‌పల్లి డిపో ఎదుట కార్మికుల ఆందోళన - TSRTC STRIKE LATEST NEWS

జగిత్యాల జిల్లా మెట్​పల్లి బస్సు డిపో గేటు ముందు కార్మికులు ధర్నా చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె 28వ రోజుకు చేరింది.

మెట్‌పల్లి డిపో ఎదుట కార్మికుల ఆందోళన

By

Published : Nov 1, 2019, 2:00 PM IST

ఆర్టీసీ కార్మికుల సమ్మె 28వ రోజుకు చేరింది. జగిత్యాల జిల్లా మెట్​పల్లి ఆర్టీసీ డిపో ముందు కార్మికులు ఆందోళనకు దిగారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కార్మికులు ప్రతిరోజు ఆందోళనలు చేపడుతున్నారు.

ఇవాళ డిపో గేటు ముందు నిలబడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం చర్చలు జరిపి సమ్మె విరమింపజేయాలని కార్మికులు కోరుతున్నారు.

మెట్‌పల్లి డిపో ఎదుట కార్మికుల ఆందోళన

ఇదీ చూడండి: 'నా పేరు మధ్యప్రదేశ్​.. నా కొడుకు పేరు భోపాల్​'

ABOUT THE AUTHOR

...view details