జగిత్యాల జిల్లాకేంద్రంలో ఆర్టీసీ కార్మికులు వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. 16వ రోజు సమ్మెలో భాగంగా ప్రయాణికులకు పుష్పాలు ఇస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. శనివారం జరిగిన రాష్ట్ర బంద్కు సహకరించినందుకు ప్రయాణికులకు కృతజ్ఞతలు తెలిపారు. 15 రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవట్లేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు.
పుష్పాలిస్తూ ఆర్టీసీ కార్మికుల వినూత్న నిరసన - ఆర్టీసీ కార్మికుల నిరసన 16వ రోజు లేటెస్ట్
తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ జగిత్యాల జిల్లాలోని ఆర్టీసీ కార్మికులు ప్రయాణికులకు పూలు ఇస్తూ వినూత్నంగా నిరసన తెలిపారు.
పుష్పాలిస్తూ ఆర్టీసీ కార్మికుల వినూత్న నిరసన
TAGGED:
ఆర్టీసీ కార్మికుల నిరసన