తెలంగాణ

telangana

ETV Bharat / state

జగిత్యాల పురపాలికలన్నీ గులాబీ ఖాతాలోనే.! - జగిత్యాలలో తెరాస హవా...పురపాలికలన్నీ గులాబీ ఖాతాలోనే

జగిత్యాల జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పాగా వేసింది. జగిత్యాలతో పాటు కోరుట్ల, మెట్ పల్లి, రాయికల్, ధర్మపురి పరపాలక పీఠాలను అధికార పార్టీ కైవసం చేసుకుంది.

జగిత్యాల పురపాలికల్లో తెరాస పాగా
జగిత్యాల పురపాలికల్లో తెరాస పాగా

By

Published : Jan 27, 2020, 7:06 PM IST

Updated : Jan 27, 2020, 11:33 PM IST

జగిత్యాల :

ఛైర్ పర్సన్ డా.భోగ శ్రావణి
వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్

కోరుట్ల :

ఛైర్ పర్సన్ లావణ్య
వైస్ ఛైర్మన్ గడ్డమీది పవన్

మెట్ పల్లి :

ఛైర్ పర్సన్ సుజాత
వైస్ చైర్ పర్సన్ బోయిన్​ పల్లి చంద్రశేఖర రావు

రాయికల్ :

ఛైర్ పర్సన్ హనుమాండ్లు
వైస్ ఛైర్ పర్సన్ గండ్ర రమాదేవి

ధర్మపురి :

చైర్ పర్సన్ సంగి సత్యమ్మ
వైస్ ఛైర్ పర్సన్ ఇందారపు రామన్న

జగిత్యాల పురపాలికల్లో తెరాస పాగా

ఇవీ చూడండి : బస్తీకా బాద్​షా: యాదాద్రిలో 5 మున్సిపాలిటీల్లో తెరాస పాగా

Last Updated : Jan 27, 2020, 11:33 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details