తెలంగాణ

telangana

ETV Bharat / state

పిచ్చి కుక్కల దాడిలో ముగ్గురికి గాయాలు

జగిత్యాల జిల్లా సోమన్​పల్లిలో పిచ్చి కుక్కల దాడిలో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. కుక్కల బెడద నుంచి తమను కాపాడాలని గ్రామస్థులు అధికారులకు విజ్ఞప్తి చేశారు.

By

Published : Sep 30, 2019, 1:32 PM IST

పిచ్చి కుక్కల దాడిలో ముగ్గురికి గాయాలు

జగిత్యాల జిల్లా సోమన్​పల్లి గ్రామంలో పిచ్చి కుక్కలు స్వైర విహారం చేశాయి. ముగ్గురిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. లచ్చన్న, ఆభిలాష్, కొమురయ్యలు కుక్కల దాడిలో గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. గ్రామంలో కుక్కల బెదడ తీవ్రమైందని, వాటి నుంచి కాపాడాలని గ్రామస్థులు కోరుతున్నారు.

పిచ్చి కుక్కల దాడిలో ముగ్గురికి గాయాలు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details