జగిత్యాల జిల్లాలోని పలు ప్రాంతాల్లో పట్టపగలే చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు నిందితులను జగిత్యాల పట్టణ, సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి సుమారు రూ.40 వేల విలువ చేసే వెండి, బంగారు ఆభరణాలు, 3 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా అదనపు ఎస్పీ దక్షిణామూర్తి వెల్లడించారు. నిందితులు జగిత్యాలకు చెందిన ఇనయత్ అలీ, మహమ్మద్ రజాక్, షేక్ అబ్దుల్గా ఆయన పేర్కొన్నారు.
పట్టపగలే చోరీలు... ముగ్గురి అరెస్ట్ - latest news on Three arrested for theft
జగిత్యాల జిల్లాలో చోరీలకు పాల్పడుతున్న ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
![పట్టపగలే చోరీలు... ముగ్గురి అరెస్ట్ Three arrested for theft](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5782512-755-5782512-1579575098729.jpg)
చోరీలకు పాల్పడుతున్న ముగ్గురి అరెస్టు
చోరీలకు పాల్పడుతున్న ముగ్గురి అరెస్టు
TAGGED:
Three arrested for theft