జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం జగ్గాసాగర్ గ్రామంలో దొంగలు బీభత్సం సృష్టించారు. 7 ఇళ్లల్లో చోరీకి పాల్పడ్డారు. అర్ధరాత్రి సమయంలో తాళాలు వేసిన ఇళ్లతో పాటు బయట పడుకున్న వారి ఇంటి తాళాలు పగులగొట్టి దొరికినంత దోచుకెళ్లారు. 10 తులాల బంగారు, 4 తులాల వెండి ఆభరణాలతోపాటు లక్షా 70 వేల రూపాయల నగదును ఎత్తుకెళ్లారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు విచారణ చేపట్టారు.
జగిత్యాలలో రెచ్చిపోయిన దొంగలు - THEIVES THEFTED IN 7 HOMES IN SINGLE NIGHT AT JAGITIAL
అర్ధరాత్రి అయ్యిందంటే చాలు.. దొంగలు చెలరేగిపోతున్నారు. ఒక్క రాత్రిలోనే 7 ఇళ్లను లూటీ చేశారు. 10 తులాల బంగారం, 4 తులాల వెండి, లక్షా 70 వేలు రూపాయల నగదును దోచుకెళ్లారు.
జగిత్యాలలో రెచ్చిపోయిన దొంగలు