జగిత్యాల చేపల మార్కెట్కు మాంసం ప్రియులు పోటెత్తారు. ఆదివారం కావడం వల్ల పెద్దసంఖ్యలో చేపలు, మాసం దుకాణాల వద్ద క్యూకట్టారు. ఉదయం పదిగంటలకు లాక్డౌన్ నిబంధనలు అమల్లోకి వస్తున్నందున తెల్లవారుజామునుంచే మార్కెట్ పరిసరాలు కిక్కిరిసిపోయాయి.
చేపల మార్కెట్కు పోటెత్తిన ప్రజలు - జగిత్యాలలో సండే మార్కెట్
ఆదివారం కావడం వల్ల జగిత్యాల జిల్లా కేంద్రంలోని చేపల మార్కెట్ కిటకిటలాడింది. చేపలు, మాంసం కొనేందుకు జనం ఎగబడ్డారు. ఉదయం నుంచే చేపలు, మాంసం దుకాణాల వద్ద లైన్లలో నిలుచుని కొనుగోలు చేశారు.
![చేపల మార్కెట్కు పోటెత్తిన ప్రజలు Telangana news](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-vlcsnap-2021-05-23-15h11m19s885-2305newsroom-1621762908-281.jpg)
జనగామ వార్తలు
ఓ పక్క కొవిడ్ భయం.. మరోపక్క లాక్డౌన్ నిబంధనలు… ఉన్న నాలుగ్గంటల్లోనే అన్ని పనులు చక్కబెట్టుకుంటున్నారు. ఉదయం నుంచే చేపలు, మాంసం దుకాణాల వద్ద లైన్లలో నిలుచుని కొనుగోలు చేశారు.
ఇదీ చూడండి:సైబరాబాద్లో కఠినంగా లాక్డౌన్ అమలు : సీపీ సజ్జనార్