తెలంగాణ

telangana

By

Published : Jul 20, 2019, 11:04 AM IST

ETV Bharat / state

పాఠశాల బస్​కు త్రుటిలో తప్పిన ప్రమాదం

50 మంది విద్యార్థులతో వెళ్తున్న పాఠశాల బస్సు... వేగంగా వెళ్లి రోడ్డుపక్కకు దూసుకెళ్లింది. మట్టిలో కూరుకుపోయి ఆగిపోయింది. ప్రమాదం త్రుటిలో తప్పినందున... అందరు ఊపిరి పీల్చుకున్నారు

పాఠశాల బస్​కు త్రుటిలో తప్పిన ప్రమాదం

జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం హిమ్మత్​రావుపేట వద్ద ప్రైవేటు పాఠశాల బస్​కు ప్రమాదం తప్పింది. 50 మంది విద్యార్థులతో తీసుకెళ్తున్న బస్​... వేగంగా వెళ్లి రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. మిషన్​ భగీరథ కోసం తవ్విన పైపు లైను మట్టిలో టైర్లు కూరుకుపోయాయి. ప్రమాదం త్రుటిలో తప్పినందున తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.

పాఠశాల బస్​కు త్రుటిలో తప్పిన ప్రమాదం

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details