తెలంగాణ

telangana

ETV Bharat / state

వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలు

దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు జగిత్యాల జిల్లా మెట్​పల్లిలో వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయంలో ఘనంగా జరుగుతున్నాయి.

By

Published : Oct 5, 2019, 4:27 PM IST

వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలు

జగిత్యాల జిల్లా మెట్​పల్లి శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయంలో దేవి శరన్నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అమ్మవారికి విశేష పూజలు జరుగుతున్నాయి. నవరాత్రుల్లో భాగంగా ఇవాళ అమ్మవారికి పంచామృతాలతో అభిషేకించి సరస్వతి పూజ చేశారు. అనంతరం చిన్నారులతో పాటు మహిళలు కుంకుమ పూజలు చేశారు.

వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలు

ABOUT THE AUTHOR

...view details