జగిత్యాల జిల్లా మెట్పల్లి శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయంలో దేవి శరన్నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అమ్మవారికి విశేష పూజలు జరుగుతున్నాయి. నవరాత్రుల్లో భాగంగా ఇవాళ అమ్మవారికి పంచామృతాలతో అభిషేకించి సరస్వతి పూజ చేశారు. అనంతరం చిన్నారులతో పాటు మహిళలు కుంకుమ పూజలు చేశారు.
వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలు
దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు జగిత్యాల జిల్లా మెట్పల్లిలో వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయంలో ఘనంగా జరుగుతున్నాయి.
వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలు