తెలంగాణ

telangana

ETV Bharat / state

జగిత్యాలలో 80 క్వింటాళ్ల రేషన్‌ బియ్యం పట్టివేత

రేషన్​ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తుండగా జగిత్యాలలో అధికారులు పట్టుకున్నారు. స్వాధీనం చేసుకున్న బియ్యం 80 క్వింటాళ్లు ఉంటుందని అధికారులు తెలిపారు.

By

Published : Sep 12, 2019, 11:43 PM IST

జగిత్యాలలో 80క్వింటాళ్ల రేషన్‌ బియ్యం పట్టివేత

పేదలకు అందాల్సిన రేషన్‌ బియ్యాన్ని కొందరు అక్రమార్కులు జగిత్యాల జిల్లా గొల్లపల్లి నుంచి మహారాష్ట్రకు వ్యాన్‌లో తరలించే ప్రయత్నం చేశారు. ఆ వాహనాన్ని మేడిపల్లి వద్ద పౌరసరఫరాల అధికారులు పట్టుకున్నారు. వ్యాన్‌తో పాటు బియ్యాన్ని జగిత్యాలకు తరలించారు. పట్టుకున్న బియ్యం 80 క్వింటాళ్ల వరకు ఉంటుందని అధికారులు తెలిపారు. కేసు నమోదు చేసినట్లు డీఎస్‌వో తెలిపారు.

జగిత్యాలలో 80క్వింటాళ్ల రేషన్‌ బియ్యం పట్టివేత

ABOUT THE AUTHOR

...view details