తెలంగాణ

telangana

ETV Bharat / state

మెట్​పల్లిలో ఘనంగా పుల్వామా అమరవీరుల దినోత్సవం

పుల్వామా అమరవీరుల దినోత్సవాన్ని జగిత్యాల జిల్లాలో ఘనంగా నిర్వహించారు. జవాన్ల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

By

Published : Feb 14, 2020, 1:09 PM IST

Pulwama Martyrs' Day is glorious in Met Palli
మెట్​పల్లిలో ఘనంగా పుల్వామా అమరవీరుల దినోత్సవం

పుల్వామా అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని జగిత్యాల జిల్లా మెట్​పల్లిలోని పాత బస్టాండ్​ శాస్త్రి చౌరస్తా వద్ద విశ్వహిందూ పరిషత్​, భజరంగ్​దళ్​ కార్యకర్తలు జవాన్ల చిత్ర పటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.

మెట్​పల్లిలో ఘనంగా పుల్వామా అమరవీరుల దినోత్సవం

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details