panchayathi
రీపోలింగ్ నిర్వహించాల్సిందేనంటూ ధర్నా..
జగిత్యాల జిల్లా ఆత్మకూరులో సర్పంచ్ పోలింగ్పై వివాదం నెలకొంది. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని రీపోలింగ్ జరిపించాలంటూ ఓటమి పాలైన అభ్యర్థులు, మద్దతుదారులతో ధర్నాకు దిగారు.
repolling
సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు వారికి నచ్చేజెప్పే ప్రయత్నం చేసినా వినిపించుకోలేదు. న్యాయం జరిగే వరకు ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఓడిన అభ్యర్థులు... ఇప్పటికే హైదరాబాద్లో ఎన్నికల సంఘం అధికారులను కలిసి రీపోలింగ్ జరిపించాలని కోరారు.
Last Updated : Feb 4, 2019, 5:34 PM IST