తెలంగాణ

telangana

ETV Bharat / state

100 మంది మహిళా కవుల సమ్మేళనం

జగిత్యాల జిల్లా కేంద్రంలో మహిళా కవి సమ్మేళనం జరిగింది. 100 మంది మహిళా కవులు పాల్గొన్న ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే సంజయ్​ కుమార్​ హాజరయ్యారు.

By

Published : Nov 25, 2019, 10:26 AM IST

Updated : Nov 25, 2019, 11:17 AM IST

100 మంది మహిళా కవుల సమ్మేళనం


జగిత్యాలలో శతాధిక మహిళా కవి సమ్మేళనం నిర్వహించారు. వందమంది మహిళా కవులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే డాక్టర్​ సంజయ్​ కుమార్​ హాజరయ్యారు. కవులను సన్మానించారు. వందమంది కవులు ఒకే వేదికపై సమ్మేళనంలో పాల్గొనడంపై తెలుగు బుక్ ఆఫ్ రికార్డులో నమోదుకు పంపారు.

100 మంది మహిళా కవుల సమ్మేళనం
Last Updated : Nov 25, 2019, 11:17 AM IST

ABOUT THE AUTHOR

...view details