తెలంగాణ

telangana

By

Published : Nov 7, 2019, 2:55 PM IST

ETV Bharat / state

కొండగట్టులో 'కిలో ప్లాస్టిక్​కు కిలో బియ్యం' కార్యక్రమం

జగిత్యాల జిల్లా కొండగట్టులో కిలో ప్లాస్టిక్​ - కిలో బియ్యం కార్యక్రమాన్ని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్​ ప్రారంభించారు.

కొండగట్టులో కిలో ప్లాస్టిక్​కు కిలో బియ్యం కార్యక్రమం

కొండగట్టులో కిలో ప్లాస్టిక్​కు కిలో బియ్యం కార్యక్రమం

జగిత్యాల జిల్లా కొండగట్టులో హరితహారం కార్యక్రమంలో మంత్రి కొప్పుల ఈశ్వర్​ ఈత మొక్కలు నాటారు. అనంతరం ప్లాస్టిక్​ వాడకం తగ్గించేందుకు కిలో ప్లాస్టిక్​కు కిలో బియ్యం అనే వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు.

జిల్లాను ప్లాస్టిక్​ రహిత జిల్లాగా మార్చుదామని మంత్రి కొప్పుల పిలుపునిచ్చారు.

ABOUT THE AUTHOR

...view details