తెలంగాణ

telangana

ETV Bharat / state

సర్కార్ బడుల్లో చదివించాలని యువకుడి పాదయాత్ర - సర్కార్ బడుల్లో చదివించాలని యువకుడి పాదయాత్ర

ప్రతి ఒక్కరు పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చదివించాలని కోరుతూ జగిత్యాల జిల్లా అంబారిపేటకు చెందిన మోతె నరేష్​ పాదయాత్ర చేస్తున్నాడు. ఈ యాత్రను అన్ని జిల్లాల్లో కొనసాగుతుందని ఆయన తెలిపారు.

సర్కార్ బడుల్లో చదివించాలని యువకుడి పాదయాత్ర

By

Published : Jun 9, 2019, 12:54 PM IST

వార్డు మెంబర్ నుంచి దేశ ప్రధాని వరకు ప్రతి ఒకరు ప్రభుత్వ పాఠశాలలోనే పిల్లలను చదివించాలని డిమాండ్ చేస్తూ... జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం అంబారిపేటకు చెందిన మోతె నరేష్ పాదయాత్ర చేస్తున్నాడు. ఈ నెల 6న వెల్గటూర్​లో మొదలైన పాదయాత్ర ఈ రోజు జగిత్యాలకు చేరుకుంది. ఆయనతో పాటు జగిత్యాలకు చెందిన డాక్టర్ రవిశంకర్ కూడా ఈ ఉద్యమంలో పాలుపంచుకున్నాడు. జగిత్యాల కొత్త బస్టాండ్ తెలంగాణ విగ్రహం వద్ద వారు ధర్నా నిర్వహించారు. అన్ని జిల్లాల్లో పాదయాత్ర సాగుతుందని వారు తెలిపారు.

సర్కార్ బడుల్లో చదివించాలని యువకుడి పాదయాత్ర

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details