తెలంగాణ

telangana

ETV Bharat / state

చెక్కులను అందజేసిన కోరుట్ల ఎమ్మెల్యే - కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగరరావు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు

పేదింటి ఆడపిల్లల కోసం తెలంగాణ ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాన్ని అమలు చేస్తోంది. ఆ పథకం కింద జగిత్యాల జిల్లా మెట్​పల్లి పట్టణంలో 31 మంది లబ్ధిదారులకు కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగరరావు చెక్కులను అందజేశారు.

చెక్కులను అందజేసిన కోరుట్ల ఎమ్మెల్యే

By

Published : Oct 24, 2019, 10:51 AM IST

జగిత్యాల జిల్లా మెట్​పల్లి పట్టణంలో 31 మంది లబ్ధిదారులకు కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగరరావు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. సీఎం కేసీఆర్ అన్ని వర్గాల ప్రజలను ఆదుకుంటున్నారని ఎమ్మెల్యే తెలిపారు. గతంలో ఉన్న ఆర్థికసాయం రూ.51 వేల నుంచి రూ.1,00,116 పెంచారని అన్నారు. వృద్ధులకు ఫించన్లు, రైతులకు పెట్టుబడి సాయాన్ని కూడా తెరాస ప్రభుత్వం ఇస్తుందని పేర్కొన్నారు.

చెక్కులను అందజేసిన కోరుట్ల ఎమ్మెల్యే

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details