జగిత్యాల జిల్లాలో ఎమ్మెల్యే జల పూజ
జగిత్యాల జిల్లాలో ఎమ్మెల్యే జల పూజ - మైసమ్మ చెరువు
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలోని మైసమ్మ చెరువు జలకళ సంతరించుకుంది. ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ జల పూజ చేశారు.
![జగిత్యాల జిల్లాలో ఎమ్మెల్యే జల పూజ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4098833-thumbnail-3x2-jgl-jala-puja.jpg)
జగిత్యాల జిల్లాలో ఎమ్మెల్యే జల పూజ
ఇదీ చూడండి: ఏమైందో..ఏమో.. గోశాలలో 100 ఆవులు మృతి!