ధర్మపురిలో శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి కొప్పుల - Minister Koppula eshwar latest news
జగిత్యాల జిల్లా ధర్మపురిలో శివాజీ విగ్రహాన్ని మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆవిష్కరించారు. ఛత్రపతి శివాజీ ధర్మస్థాపన కోసం ఆహార్నిశలు కృషి చేశారని పేర్కొన్నారు.

ధర్మపురిలో శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి కొప్పుల
ధర్మస్థాపన కోసం ఆహార్నిశలు కృషి చేసిన వ్యక్తి ఛత్రపతి శివాజీ అని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలో ఏర్పాటు చేసిన శివాజీ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. సామాజిక సరసత వేదిక రాష్ట్ర కన్వీనర్ అప్పాల ప్రసాద్ శివాజీ పోరాట పటిమపై చేసిన ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది.
ధర్మపురిలో శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి కొప్పుల