తెలంగాణ

telangana

ETV Bharat / state

'పాడి గేదెల పెంపకం పథకం వినియోగించుకోవాలి'

ఎస్సీ కార్పొరేషన్​ ద్వారా ప్రభుత్వం అందిస్తోన్న పాడి గేదెల పెంపకం పథకాన్ని లబ్ధిదారులు వినియోగించుకోవాలని రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్​ సూచించారు.

By

Published : Dec 7, 2019, 9:06 AM IST

minister koppula eshwar distributed tractors for garama panchayats at dharmapuri in jagtial district
సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్​

సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్​

జగిత్యాల జిల్లా ధర్మపురిలో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి పర్యటించారు. గ్రామపంచాయతీలకు ట్రాక్టర్లు పంపిణీ చేశారు. పారిశుద్ధ్య చర్యల్లో భాగంగా ఈ వాహనాలు పంపిణీ చేస్తున్నామని తెలిపారు.

ఎస్సీ కార్పొరేషన్​ ద్వారా ప్రభుత్వం అందిస్తోన్న పాడి గేదెల పెంపకం పథకాన్ని ఉపయోగించుకోవాలని మంత్రి లబ్ధిదారులకు సూచించారు.

ABOUT THE AUTHOR

...view details