తెలంగాణ

telangana

By

Published : Jul 23, 2019, 1:20 PM IST

Updated : Jul 23, 2019, 3:06 PM IST

ETV Bharat / state

వెంకన్న సేవలో ఎమ్మెల్యే దంపతులు

జగిత్యాల జిల్లా మెట్​పల్లి శ్రీవేంకటేశ్వర ఆలయంలో స్వామివారిని ప్రతిష్ఠించి 41 రోజులు పూర్తైన సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ వేడుకల్లో కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్​రావు దంపతులు పాల్గొన్నారు.

korutla mla vidyasagar rao and his wife visited lord venkateshwara temple at metpally jagtial district

వెంకన్న సేవలో ఎమ్మెల్యే దంపతులు

జగిత్యాల జిల్లా మెట్​పల్లి శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్​రావు దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి వారిని ప్రతిష్ఠించి 41 రోజులు పూర్తైన సందర్భంగా పంచామృత అభిషేకాలు చేశారు. వివిధ పుష్పాలతో వైకుంఠవాసుణ్ని అందంగా అలంకరించారు. ఈ వేడుకకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు.

Last Updated : Jul 23, 2019, 3:06 PM IST

ABOUT THE AUTHOR

...view details