తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆసుపత్రికి అంబులెన్స్ అందించిన ఎమ్మెల్యే కుమారుడు - కోరుట్ల ఎమ్మెల్యే కుమారుడు అంబులెన్స్ ధానం

జగిత్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి... కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్​ రావు కుమారుడు డాక్టర్ సంజయ్ అంబులెన్స్ అందించారు. ఇవాళ ప్రత్యేక పూజలు నిర్వహించి అంబులెన్స్ ప్రారంభించారు.

korutla mla vidyasagar aro son donate ambulance to jagitial hospital
ఆసుపత్రికి అంబులెన్స్ అందించిన ఎమ్మెల్యే కుమారుడు

By

Published : Aug 4, 2020, 3:21 PM IST

జగిత్యాల జిల్లా కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు కుమారుడు డాక్టర్ సంజయ్ తన స్నేహితులతో కలిసి ప్రభుత్వ ఆసుపత్రికి అందించారు. కొవిడ్ బాధితులను తీసుకెళ్లేందుకు దీనిని ఉపయోగించనున్నట్టు నిర్వాహకులు తెలిపారు. ఇవాళ ప్రత్యేక పూజలు చేసి అంబులెన్స్​ ప్రారంభించారు. బాధితులకు అండగా నిలవాలని డాక్టర్ సంజయ్ కోరారు. మాస్క్​ లేకుండా ఎవరూ బయటకు రావద్దని, ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు ఇళ్లకే పరిమితం కావాలని సూచించారు. వైరస్ సోకకముందే పూర్తి జాగ్రత్తలు తీసుకోకుండే సంపూర్ణ ఆరోగ్యంగా ఉండొచ్చన్నారు.

ఇదీ చూడండి: వాటర్ బాటిల్ ధర కంటే తక్కువకే కరోనా వ్యాక్సిన్- భారత్​ బయోటెక్​

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details