ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న ఆలయంలో పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాలు ముగిశాయి. మూడు రోజుల పాటు సాగిన ఉత్సవాల్లో... సుమారు 3 లక్షలకుపైగా మంది భక్తులు మాల విరమణ చేసినట్లు అధికారులు తెలిపారు. వేడుకలు ప్రశాంతంగా ముగిశాయని అధికారులు వెల్లడించారు. ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన విద్యుత్ దీప కాంతులతో ఆలయ పరిసరాలు మెరిసిపోయాయి.
కొండగట్టులో ముగిసిన హనుమాన్ జయంతి ఉత్సవాలు - కొండగట్టులో ముగిసిన హనుమాన్ జయంతి ఉత్సవాలు
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న ఆలయంలో మూడు రోజుల పాటు సాగిన ఉత్సవాలు ముగిశాయి. రాష్ట్రం నలుమూలాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో ఈ వేడుకలకు హాజరయ్యారు.
![కొండగట్టులో ముగిసిన హనుమాన్ జయంతి ఉత్సవాలు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3419749-248-3419749-1559151517113.jpg)
కొండగట్టులో ముగిసిన హనుమాన్ జయంతి ఉత్సవాలు
కొండగట్టులో ముగిసిన హనుమాన్ జయంతి ఉత్సవాలు