నామినేషన్ వేసే రైతులు ప్రతిపక్షాలకు చెందిన వారు మాత్రమే కాదని... తెరాస వాళ్లు ఉన్నారని కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి అన్నారు. తెరాసపై తీవ్ర స్థాయిలో విమర్శించారు. జగిత్యాలలో మీడియా సమావేశం నిర్వహించారు.
తెరాసకు చెందిన రైతులూ నామినేషన్ వేస్తున్నారు
పసుపు క్వింటాకు రూ.2 వేలు బోనస్ ఇవ్వాలని కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. బోనస్ కేంద్రం పరిధిలోని అంశం కాదని... రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వవచ్చునని అన్నారు. నామినేషన్ వేసే రైతులు ప్రతిపక్షాలకు చెందిన వారు మాత్రమే కాదని... తెరాస వాళ్లు కూడా ఉన్నారని తెలిపారు. రాష్ట్ర నిర్మాణం కోసం కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం రావాలని పేర్కొన్నారు.
jeevanreddy
TAGGED:
జీవన్ రెడ్డి మీడియా సమావేశం