తెలంగాణ

telangana

ETV Bharat / state

కిషన్​రావుపల్లిలో విద్యార్థులపై తేనె టీగల దాడి

జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం కిషన్​రావుపల్లిలో విద్యార్థులపై తేనేటీగలు దాడిచేశాయి. విద్యార్థులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

By

Published : Feb 26, 2020, 10:38 PM IST

honey teas
కిషన్​రావుపల్లిలో విద్యార్థులపై తేనె టీగల దాడి

జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం కిషన్​రావుపల్లిలో విద్యార్థులపై తేనే టీగలు తాడిచేశాయి. లక్ష్మీ నరసింహా స్వామి దేవాలయానికి క్షేత్ర పర్యటనకు వచ్చిన విద్యార్థులు గాయపడ్డారు.

ధర్మపురి మండలం రాయపట్నం ప్రాథమికోన్నత పాఠశాలకు చెందిన 16 మంది విద్యార్థులు క్షేత్ర పర్యటనకు కిషన్​రావు పల్లికి వచ్చారు. అక్కడకు సమీపంలోని చెట్టుపైనున్న తేనెటీగలు విద్యార్థులపై దాడి చేశాయి. హుటాహుటిన విద్యార్థులను స్థానిక ఆస్పత్రికి తరలించారు.

కిషన్​రావుపల్లిలో విద్యార్థులపై తేనె టీగల దాడి

ఇవీచూడండి:మద్యం మత్తులో కొడుకును చంపిన తండ్రి

ABOUT THE AUTHOR

...view details