తెలంగాణ

telangana

ETV Bharat / state

కొండగట్టు అంజన్నకు ఎండ దెబ్బ - undefined

కొండగట్టు అంజనేయ స్వామి ఆలయం భక్తులు లేక వెలవెలబోతోంది. భానుడి ప్రతాపానికి  హనుమాన్​ జయంతి ఉత్సవాలకు కూడా భక్తులు భయపడుతున్నారు.

heavy temperature in kondagattu temple

By

Published : May 28, 2019, 5:35 PM IST

జగిత్యాల జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజనేయ స్వామి జయంతి ఉత్సవాలపై సూర్యుడి ప్రభావం పడింది. ఉష్ణోగ్రతలు 47డిగ్రీలు దాటుతుండటం వల్ల ఎండ వేడిమికి తట్టుకోలేక భక్తుల రాక తగ్గింది. గత ఉత్సవాలను పోల్చి చూస్తే ఈ సారి భక్తుల సంఖ్య భారీగా అంతకంతకు తగ్గిపోయింది. ఉత్సవాల సమయంలో అంజన్న మాలధారులు 3లక్షలకు పైగా హాజరై దీక్షా విరమణ చేసే వారు. కాని ప్రస్తుతం పరిస్థితి అలా లేదు. బుధవారం హనుమాన్‌ జయంతి కాబట్టి ఈ రోజు రాత్రికి భక్తుల సంఖ్య పెరగవచ్చని అంచనా వేస్తున్నారు.

కొండగట్టు అంజన్నకు ఎండ దెబ్బ

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details